ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

76చూసినవారు
ఓటు ఉన్న వారందరూ వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత సూచించారు. మంగళవారం రాజానగరం మండలంలోని దివాన్ చెరువు, లాలాచెరువులోని పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలన్నారు.

ట్యాగ్స్ :