రాజానగరం అభ్యర్థిగా ఆనంద్ కుమార్ నామినేషన్

75చూసినవారు
రాజానగరం అసెంబ్లీఅసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బర్రే ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్