వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

569చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఆదివారం చింతూరు విలీన మండలాలలో పర్యటించి ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని ప్రజలు ఎవరు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్