రంపచోడవరం: గోవింద గిరివెంకన్నను స్వామిని దర్శించుకున్న జడ్జ్

75చూసినవారు
రంపచోడవరం: గోవింద గిరివెంకన్నను స్వామిని దర్శించుకున్న జడ్జ్
రంపచోడవరం మండలం ఇర్ల పల్లి గ్రామం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన గోవింద గిరి వెంకటేశ్వర స్వామిని తూ. గో జిల్లా జడ్జ్ గంధం సునీత శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయా పరిసర ప్రాంతాలను వీక్షించి మాట్లాడుతూ. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి ఆలయం నిర్మించడం చాలా బాగుందన్నారు.

సంబంధిత పోస్ట్