రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గొల్లపల్లి

1071చూసినవారు
రాజోలు నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు సోమవారం నామినేషన్ వేశారు. తొలిత ఆయన మలికిపురం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా రాజోలు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని, రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కెఎస్ రాజు, జంపన బుచ్చిరాజు, చెల్లుబోయిన రాంబాబు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్