మామిడికుదురు: అవగాహనతో ముందుకు సాగాలి

82చూసినవారు
పంచాయతీ పాలనపై అవగాహనతో ముందుకెళ్లాలని ఎంపీడీవో వెంకటేశ్వరరావు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 18 గ్రామాలకు చెందిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఒకరోజు శిక్షణ సమావేశం నిర్వహించారు. పంచాయతీల విధులు, బాధ్యతలు, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏవో వెంకటేశ్వరరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్