సెల్ఫోన్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

1545చూసినవారు
రైలు ప్రయాణికుల నుంచి సెల్ఫోన్ చోరీ చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని తుని జి ఆర్ పి ఎస్ఐ అబ్దుల్ మారుఫ్ సోమవారం తెలిపారు. తుని అన్నవరం సామర్లకోట ఎలమంచిలి రైల్వే స్టేషన్ పరిధిలో రైల్లో చార్జింగ్ పెట్టిన వారి సెల్ ఫోన్ ను చోరీ చేశారన్నారు. కాకినాడకు చెందిన వల్లి రాజేష్, పిఠాపురంకు చెందిన గోడకుర్తి రాజేష్ ను అరెస్ట్ చేసి రూ. 1. 20 లక్షల విలువైన 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్