ఎల్లుండి అకౌంట్లలోకి రూ.18,750

417406చూసినవారు
ఎల్లుండి అకౌంట్లలోకి రూ.18,750
మార్చి 7న వైఎస్సార్ చేయూత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్