టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు

67500చూసినవారు
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) షాకిచ్చింది. మంగళవారం టీడీపీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు ఈసీని కోరారు. దాంతో అడిషనల్ సీఈఓ టీడీపీకి నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్