మూడు సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్న వెంకయ్య నాయుడు

50చూసినవారు
మూడు సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్న వెంకయ్య నాయుడు
హైదరాబాద్‌ బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నాడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ "పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం అనే ఈ మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని" పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని 75 ఏళ్ల వయసులో వెంకయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్