ఎలక్షన్స్.. ఈసీ కీలక నిర్ణయం

55చూసినవారు
ఎలక్షన్స్.. ఈసీ కీలక నిర్ణయం
ఏపీలో ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్ విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా మే 1 వరకు పెంచింది.

సంబంధిత పోస్ట్