కేకేఆర్ ఇచ్చిన భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఆ జట్టు ఓపెనర్ బెయిర్స్టో 6వ ఓవర్లో ఏకంగా 4,6,4,4,6 బాదారు. చివరి బంతికి సింగిల్ తీసే క్రమంలో ప్రభ్సిమ్రన్ రనౌట్ అయ్యారు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రభ్సిమ్రన్ 20 బంతుల్లోనే 54 కొట్టారు.