నటుడు అదృశ్యం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

59చూసినవారు
నటుడు అదృశ్యం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు
ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్ గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' షోలో రోషన్ సింగ్ సోధి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 22 న ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించాడు. ముంబైకి రావాల్సి ఉన్నా ఆయన రాలేదు. అంతేకాకుండా ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఢిల్లీ పోలీసులకు ఆయన తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్