పార్టీ గెలుపే మన లక్ష్యం

75చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం కట్టవపొదలవారిగూడెం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పరిచయ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్