క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

58చూసినవారు
నల్లజర్ల వద్ద గురువారం ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకుని కూచిపూడి అర్జున్, ఉప్పాటి శ్యామ్ బాబులని పరామర్శించి బాధిత కుటుంబీకులని ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్