ముదినేపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

71చూసినవారు
ముదినేపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ముదినేపల్లి ఎన్డీఏ కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సభ్యత్వం స్వీకరణ మరింత సులభతరం చేసి మొబైల్లో మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందవచన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్