ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 9లక్షల విరాళం

78చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 9లక్షల విరాళం
వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ముదినేపల్లి మండల ఎన్డీఏ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 9లక్షలు విరాళం అందించారు. ఈ విరాళం నగదు చెక్కును ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్. కామినేని శ్రీనివాసు అందజేశారు. కార్య క్రమంలో శోభనాద్రి చౌదరి, శ్రీనివాస్, నాగరాజు, రవికుమార్, రాకేశ్, వీరాస్వామి, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్