వైసీపీ పతనం ఆరంభానికి నేటికీ ఏడాది

83చూసినవారు
వైసీపీ పతనం ఆరంభానికి నేటికీ ఏడాది
వైసీపీ పతనం ప్రారంభమై సరిగ్గా సంవత్సరం పూర్తయిందని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుభవాన్ని పరిపాలనలో ఉపయోగించుకోవాల్సిన జగన్ అందుకు విరుద్ధంగా అక్రమ కేసులు పెట్టి తద్వారా రాజకీయ లబ్దిని పొందాలని చేసిన ప్రయత్నం వికటించిందన్నారు.

సంబంధిత పోస్ట్