రూ. 1. 50 లక్షల నిధులు మంజూరు మంత్రి

70చూసినవారు
పాలకొల్లులో గత టిడిపి ప్రభుత్వంలో తలపెట్టిన గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండప నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన సోమవారం అధికారులు, గౌడ శెట్టిబలిజ సంఘ పెద్దలతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన స్థలానికి సమస్య ఉంటే తీర్చడంతోపాటు ₹. 1. 50 లక్షల నిధులు మంజూరు చేయించామన్నారు.
Job Suitcase

Jobs near you