ప్రజల నుండి వినతులు స్వీకరించిన మంత్రి

57చూసినవారు
ప్రజల నుండి వినతులు స్వీకరించిన మంత్రి
పాలకొల్లు టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడును సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిలో కొందరు గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా మరికొందరు వ్యక్తిగత సమస్యలను చెప్పుకున్నారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామానాయుడు కొన్నింటిని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్