వరద ఉదృతి పరిశీలించిన సీఎం

70చూసినవారు
విజయవాడలోని కనకదుర్గ వారధిపై ఆగి కృష్ణా నది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వరద ఉదృతంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మండలాల్లో ఉన్న అధికారులను జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తం చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్