రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కాంగ్రెస్తోనే సాధ్యం

81చూసినవారు
రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సాధ్యమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పథకాలు అన్ని కొనసాగాలంటే మరల ఇక్కడ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్