వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి పర్యటన

63చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి పర్యటన
ఆకివీడు పట్టణ పరిధిలోని సిద్దాపురం, కురుపాం, కొల్లపర్రు మరియు కొట్టాడ గ్రామాలలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అకివీడు హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించడమైనది. అలాగే ఉప్పుటేరు కాలువలోని పూడికను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యాలని బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్