కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారం

75చూసినవారు
కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారం
గణపవరం మండలం పిప్పరలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏలురు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శనివారం పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రగతిని వివరించారు. మెగా డిఎస్సీ, అన్న కాంటీన్లు, పింఛన్ల పెంపు, లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 1వ తేదీనే పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు వరదలలో దెబ్బతిన్న వారికి వరి ఆశలకణుగుణంగా ప్యాకేజీ ఇవ్వడం వంటివి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్