చేబ్రోలులో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటన

83చూసినవారు
చేబ్రోలులో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటన
ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్