ఎర్రన్నాయుడు లేని లోటును తీర్చారు: ఎమ్మెల్యే బండారు

55చూసినవారు
ఎర్రన్నాయుడు లేని లోటును తీర్చారు: ఎమ్మెల్యే బండారు
ఏపీ నుంచి ముగ్గురుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని శ్రీనివాస్ ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టనుండటంతో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. రామ్మోహన్ తన తండ్రి ఎర్రన్నాయుడు లేని లోటు తీర్చారన్నారు.

సంబంధిత పోస్ట్