ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. శింగనమల నియోజకవర్గం వైసీపీ మాజీ మంత్రి శమంతకమణి సోమవారం రాజీనామా చేశారు. శమంతకమణి కుమారుడు అశోక్ కూడా పార్టీ పదవికి, సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధిష్టానానికి పంపించారు.