CA: జీఈఎఫ్‌ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత మహిళ ఎవరు?

82చూసినవారు
CA: జీఈఎఫ్‌ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత మహిళ ఎవరు?
2024 ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ(జీఈఎఫ్‌) డైరెక్టర్‌గా గీతా బాత్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో నియామకమైన తొలి భారత మహిళా డైరెక్టర్‌గా కూడా ఈమె ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్