జగన్ పాలనతో రైతులు చితికిపోయారు: మంత్రి నాదెండ్ల

84చూసినవారు
జగన్ పాలనతో రైతులు చితికిపోయారు: మంత్రి నాదెండ్ల
వైఎస్ జగన్‌ అరాచక పాలనతో రైతులు అనేక ఇబ్బందులతో చితికిపోయార‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మండిప‌డ్డారు. రైతుల నుంచి కొన్న ఆహారధాన్యాలకు వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఆరోపించారు. రైతుల బకాయిల చెల్లింపులకు సీఎం చంద్ర‌బాబు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారని వెల్ల‌డించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేద‌ని నాదెండ్ల స్ప‌ష్టం చేశారు.

సంబంధిత పోస్ట్