బీఈడీ కోర్సుకు ఫీజు ఖరారు

67చూసినవారు
బీఈడీ కోర్సుకు ఫీజు ఖరారు
ఏపీలోని ప్రైవేట్ కళాశాలల్లో బీఈడీ కోర్సులకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఫీజుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఈ ఫీజులను ఖరారు చేసింది. 2023-26 విద్యా సంవత్సరానికి ఈ ఫీజులు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రంలో 16 కళాశాలకు ఈ ఫీజులను నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్