‘గాజు గ్లాసు’పై నేడు తుది తీర్పు

54చూసినవారు
‘గాజు గ్లాసు’పై నేడు తుది తీర్పు
జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’పై హైకోర్టులో బుధవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీలో లేని పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసును కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఆ గుర్తును తమకే రిజర్వు చేయాలని జనసేన కోరింది. వాదోపవాదాలు అనంతరం విచారణకు న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేశారు. ఇవాళ దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్