రథానికి నిప్పు.. రాజకీయ కోణం లేదన్న ఎస్పీ

59చూసినవారు
రథానికి నిప్పు.. రాజకీయ కోణం లేదన్న ఎస్పీ
అనంతపురం జిల్లా హనకనహాళ్‌‌లో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 'ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారు. అయితే వీరి మధ్య గొడవలతో రథానికి ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్‌రెడ్డి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో రాజకీయ కోణం లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేశాం' అని ఎస్పీ జగదీశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్