ట్రోల్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య: వైసీపీ

559చూసినవారు
టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్స్ వల్లే గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపించింది. ఇటీవల ఆమె తనకు జగనన్న కాలనీలో ఇల్లు, అమ్మఒడి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోను చూసి భరించలేని టీడీపీ, జనసేన కార్యకర్తలు ట్రోల్స్ చేసి హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని వైసీపీ ఆరోపించింది. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్