రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్!

60చూసినవారు
రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కీలక ముందడుగు వేసింది. ఈ వర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై దాదాపుగా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ అందుబాటులో ఉన్న 50 ఎకరాల స్థలాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్