తాడేపల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు రైతుల ఆందోళన

53చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కు ఆడ్డు వచ్చిన తమ పొలాలకు నష్ట పరిహారం చెల్లించకుండా అధికారులు కొలతలు వేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. సీఆర్డిఏ అధికారులను అడ్డుకుని కరకట్టపై రైతులు ఆందోళనకు చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లోకి దిగితే భారీ ఆందోళన చేపడతామంటూ రైతులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్