పొన్నూరులో డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ వర్ధంతి కార్యక్రమం

79చూసినవారు
అణగారిన వర్గాల ఆశయ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘసంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ అని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయులు అన్నారు. శనివారం పొన్నూరు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ 38 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. కార్యక్రమంలో పలువురు జగ్జీవన్ రాయ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్