విత్తనాలమొలకశాతం పెరగడం కొరకు రైతులతో బీజామృతం తయారీ

79చూసినవారు
విత్తనాలమొలకశాతం పెరగడం కొరకు రైతులతో బీజామృతం తయారీ
గణికపాడు గ్రామంలో మంగళవారం ఉదయం ప్రకృతి వ్యవసాయ రైతులతో విత్తన శుద్ధి కొరకు ఉపయోగించే బీజామృతంను రైతులతో సామూహికంగా నిర్వహించడం జరిగింది ఈ బీజామృతంలో ఆవు పేడ, ఆవు మూత్రం, పుట్ట మట్టి, సున్నం వంటి పదార్థాలతో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కే. రాజకుమారి ఆధ్వర్యంలో యూనిట్ ఇన్చార్జి లక్ష్మీ, సుబ్బారావు, ఐ సి ఆర్ పి లు జ్యోతి, నరేష్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్