జీవో నెంబర్ 84 అమలు చేయాలి: గ్రామపంచాయతీ కార్యదర్శులు

69చూసినవారు
జీవో నెంబర్ 84 అమలు చేయాలి: గ్రామపంచాయతీ కార్యదర్శులు
జీవో నెంబర్ 84 అమలు చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు న్యాయం చేయాలని సోమవారం ప్రతిపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వం జీవోపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటివరకు అమలు చేయలేదని వారు వినతిపత్రంలో కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 84 అమలయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బూర్ల కార్యదర్శులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్