మౌలిక సదుపాయాలు కల్పించాలిని మహిళలు ఫిర్యాదు

60చూసినవారు
రెండేళ్ల క్రితం తమ కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు అందించారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని పుల్లడిగుంట, కొర్నేపాడులో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారని చెప్పారు. అయినప్పటికీ రహదారులు, కరెంటు, డ్రైనేజీ, వంటి సౌకర్యాలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్