కొరిశపాడు: దంచి కొడుతున్న వర్షాలు

53చూసినవారు
కొరిశపాడు మండలం వ్యాప్తంగా తుఫాన్ ద్రోణి ప్రభావంతో సోమవారం ఉదయం నుంచే వర్షాలు దంచి కొడుతున్నాయి. వేకువ జాము నుంచే ఎడతెరుపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు ఉండటంతో రైతులు పొలం గట్లకు గండి పెడుతున్నారు. ఈ సందర్భంగా వాగులు, వంకలు వచ్చే సమయంలో ప్రయాణాలు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్