నేడు నాదెండ్ల మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

64చూసినవారు
నేడు నాదెండ్ల మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
గణపవరం సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం సాయంత్రం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు వేలూరు రోడ్డు, ఐసీమ్ రోడ్డు, హైవే, తిమ్మాపురం ఇండస్ట్రీస్, మువ్వవారిబజార్, పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్