వాలంటీర్ల విధుల పట్ల స్పష్టత ఇవ్వండి

58చూసినవారు
రాష్ట్రంలో వాలంటీర్ల గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వాలంటీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవానీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వాలంటీర్ల బకాయి జీతాలు చెల్లించి, వారి ఉద్యోగం పట్ల స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామని చెప్పి నేటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్