ప్రతి హామీలను అమలు చేయాలి: సీపీఐ రామకృష్ణ

60చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీలను రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అమలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు. గుంటూరు సీపీఐ ఆఫీస్ భవన్ లో బుధవారం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ను విద్యా దీవెన డబ్బులను తల్లిదండ్రుల ఖాతాలో వేయాలని, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్