న్యాయమూర్తిని కలిసిన గుంటూరు జిల్లా ఎస్పీ

83చూసినవారు
న్యాయమూర్తిని కలిసిన గుంటూరు జిల్లా ఎస్పీ
గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పార్థ సారథిని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం గుంటూరు కోర్టు ఆవరణలో ఆయనను కలిసి లోక్ అదాలత్ ద్వారా అధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఇరువురు చర్చించారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా పోలీస్ శాఖ తరపున కృషి చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు.

సంబంధిత పోస్ట్