జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్

85చూసినవారు
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుకి ఆటంకంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలిని జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి పీజీ సెట్ రాసిన విద్యార్థులకు ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ వర్తించబడదని దీనివలన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్