జగన్, సురేశ్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే నసీర్

55చూసినవారు
వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వనరులన్నీ కొల్లగొట్టారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు. గుంటూరు అరండల్ పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నసీర్ మాట్లాడారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన వ్యక్తి జగన్ అయితే. అరాచకాలకు పాల్పడిన వ్యక్తి నందిగం సురేశ్ అన్నారు. అటువంటి వ్యక్తుల కలయిక వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్