అధికారులతో ఎంపీ పెమ్మసాని సమీక్ష సమావేశం

73చూసినవారు
వ్యవసాయ శాఖ అధికారులతో , కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ శనివారం గుంటూరు కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, సంబంధిత అధికారులను పెమ్మసాని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మొహమ్మద్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్