ఐజీ కార్యాలయంలో ఘనంగా వీరేశం పంతులు జయంతి

52చూసినవారు
ఐజీ కార్యాలయంలో ఘనంగా వీరేశం పంతులు జయంతి
గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా టంగుటూరి వీరేశలింగం పంతులు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరేశలింగం పంతులు నేటి తరానికి ఆదర్శనీయులని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్