సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించనున్న కమీషనర్

63చూసినవారు
సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించనున్న కమీషనర్
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్ ను కమీషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. స్వచ్ఛత హి సేవ వారోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం గుంటూరు సిటీలోని గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సెల్ఫీ పాయింట్ ను నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్