జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇవ్వాలని వినతి

55చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇవ్వాలని వినతి
నానాటికి పెరుగుతున్న ఫీజులు జర్నలిస్టులకు భారంగా మారాయని జనసేన పార్టీ జిల్లా మీడియా కో- ఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం తాడేపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి జర్నలిస్టు సమస్యల గురించి వివరించారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం గతంలో 50 శాతం రాయితీ కల్పించారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల పిల్లలు చదువుల కోసం రాయితీ ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్